ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు.
కళాతపస్వి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు.
దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్ పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. యావత్ భారతదేశంలో విశ్వనాథ్కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల�
‘మన బస్తీ-మన బడి’పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు కావాలసిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీన
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మన ఊరు/బస్తీ-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్
రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Minister Talasani | క్రిస్టియన్ మైనారిటీలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నారాయణగూడ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పా�
అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యజమానులకు అవగాహన కల్పించే లా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపా�
అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్
Minister Talasani Srinivas Yadav | భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.