Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
ఆగస్టు నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
Talasani Srinivas Yadav | ఈ ఏడాది ఆగస్ట్ నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. �
Talasani Srinivas yadav | రాష్ట్ర ప్రజలందరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో �
Minister Talasani Srinivas yadav | మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను మహిళా మత్స్యకారులు
రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోకాపేటలోని యాదవ,కురుమ సంఘాల ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహకాలను అందిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మారెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Vijaya Dairy | మూసివేసే దశలో ఉన్న విజయ డెయిరీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయిరీ