Minister Talasani Srinivas Yadav | ఫిబ్రవరి నాటికి బేగంపేట నాలా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కమిషనర్ లో
Harish rao | వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వసతుల లేమితో ఉనికి కోల్పోయిన సనత్నగర్ నెహ్రూ పార్కు, ఇప్పుడు మల్టీ జనరేషన్ థీమ్ పార్క్గా సరికొత్త రూపు సంతరించుకోవడం జరిగిందని, సనత్నగర్ ప్రజల అవసరాలు గుర్తించి ఆ మ�
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లీజు స్థలాలకు యాజమాన్య హక్కులను కల్పించాలని మంగళవారం న్యూక్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో పలువురు మంత్రి శ్రీనివాస్ యాదవ్ను కలిసి వినతిపత్రం అ�
రాష్ట్రంలోని గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర పశువైద్య, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Bansilalpet Metla Bavi | చరిత్రకు సాక్ష్యంగా నిలిచే బన్సీలాల్పేట మెట్ల బావిని స్థానికులందరూ కలిసి అపురూపంగా కాపాడుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మెట్ల బావిని కాపాడుకోవాల్సిన, �
Bansilalpet Metla Bavi | శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక
Bansilalpet Metla Bavi | హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్పేట్ మెట్ల బావిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా బావిని పునరుద్ధరించారు. ఈ బా�
Talasani Srinivas yadav | తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు.
Minister Talasani Srinivas Yadav | రెండో దశ మెట్రో రైలు నిర్మాణ పనులకు ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులతో
Bansilalpet Step well | సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 300 ఏండ్ల చరిత్ర కలిగిన దీనిని మంత్రి కేటీఆర్ ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు.