Talasani Srinivas yadav | బన్సీలాల్పేట మెట్లబావి పునరుద్ధరణ పనులను మరో 15 రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెలాఖరు లోపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మెట్లబావిని
Minister Talasani Srinivas Yadav | రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద చేపట్టిన మెగా డెయిరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్లోని తన
minister talasani Srinivas Yadav | హైదరాబాద్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
hyderabad | ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన ఓ హైదరాబాదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ
Munugode by poll | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా
హైదరాబాద్ నగరంలో చినుకు పడితే కాలనీలు గోదారులయ్యేవి. అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు.
నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పని చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి ఇంటింటి ప్రచా�
మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
Talasani Srinivas yadav | మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Talasani srinivas yadav | దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే
MinisterTalasani |మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏడాదిలో అభివృద్ధి చేస్తానని బీరాలు పలుకుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.