హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్�
ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందాం ఏర్పాట్లకు లోటు రానివ్వం 6 లక్షల మట్టి గణపతులను అందించాం హైదరాబాద్ వ్యాప్తంగా 35వేలకుపైగా వినాయకుల ప్రతిష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్యూరో,
Talasani Srinivas yadav | అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్లో
మోండా మార్కెట్లోని జీహెచ్ఎంసీకి చెందిన దుకాణాలు (మడిగెలు) ప్రస్తుతం ఉన్న వారికే ఇవ్వడంతో పాటు, పాత ధరల ప్రకారం అద్దెలను తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారును ఆదేశించారు.
హైదరాబాద్ : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. �
సెప్టెంబర్లో కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లకు ఆదేశం 26,778 జల వనరుల్లో విడుదల మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మహానగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక�
హైదరాబాద్ : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిప
హైదరాబాద్ : ఒకరు రక్తదానం చేస్తే.. మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం సనత్ నగర్ స్పోర్ట్స్
Talasani Srinivas yadav | వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం
5K run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 5 కే రన్ (5K run) నిర్వహించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రులు మహమూద్ అలీ,
ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు, సన్మార్గంలో నడిపించేందుకు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామి ఉద్బోధించారు. సీతాఫల్మండి డివిజన్ శ్రీన�
హైదరాబాద్ : ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ తెలంగాణ డెయిరీని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పశుసంవర్ధకశాఖ, టీఎస్ఎల్డీఏ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్