లండన్ : వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎన్నారై టీఆర్ఎస్ యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే దాదాపు 12 సంవ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
Minister Talasani Srinivas yadav | దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హై�
SNDP | హైదరాబాద్లో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఎన్డీపీతో (SNDP) నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పట్టణ ప్రగతి’ శుక్రవారం నుంచి 15 రోజులపాటు జరగనుంది. పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నాలాల్లో వరద సాఫీగా సాగడం, దోమల నియంత్రణ, స�
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా విజయ డెయిరీ పలు ఉత్పత్తులను చిన్న ప్యాకెట్లలో తీసుకొస్తున్నది. విజయ డెయిరీ నుంచి రూ.10, రూ.20కి లభించే స్పెషల్ గ్రేడ్ అగ్మార్క్ నెయ్యి చిన్న ప్యాకెట్లను పశు సంవర్ధకశాఖ మ�
హైదరాబాద్ : భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప�
Mahankali Jatara | మహంకాళి అమ్మవారి విగ్రహం తప్పిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని, అమ్మవారి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జులై 17, 18 తేదీల్లో ఘనంగా మహంకాళి జాతర (Mahankali Jatara) ఉత్స�
పేదలు ఆత్మగౌరవంతో సొంత ఇంటిలో సంతోషంగా జీవించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో కలెక్టర్ శర్మన్తో కలిసి రెవెన్యూ, హౌసింగ్ అధి
రాష్ట్రంలో 5,970 సొసైటీల ఏర్పాటు మొత్తం సభ్యుల సంఖ్య 3.75 లక్షలు ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూర్చేలా.. సభ్యత్వాల కోసం మత్స్యశాఖ స్పెషల్డ్రైవ్ హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక మత్స్యకార సొ�
తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, టీఆర్ఎస్ కూడాఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా�
హైదరాబాద్ : నాలాల అభివృద్ధితో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి తలసాని శ్రీనివాస్ యా