హైదరాబాద్ : పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రో�
స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుం�
హైదరాబాద్ : తెలంగాణలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు ప్రభుత్వం ఉగాది కానుక ఇచ్చింది. చేపల చెరువు లీజును ప్రస్తుతం ఉన్న ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాన�
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో శుక్రవారం రాత్రి సమ్మర్ కార్నివాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీని
జల మండలి ఎంప్లాయీస్ సమస్యలపై రాంబాబుకు అవగాహన.. అభివృద్ధిని కోరుకునే యూనియన్కే పట్టం కట్టండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ): తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వ
Minister Talasani Srinivas yadav | ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చే�
Talasani Srinivas yadav | సికింద్రాబాద్లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చ�
Minister Talasani Srinivas yadav | బడుగు బలహీనవర్గాలకు రాజకీయంగా సముచిత గౌరవం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుల వృత్తులపై ఆధారపడిన జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా, సామాజికంగా అభ
హైదరాబాద్ : రాష్ట్ర ప్రశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మంత్రి తలసాని పా�
అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం కల్పిస్తామని, అవసరమైతే నిబంధనలు సడలిస్తామని ఆశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మ త్స్యకారుల జేఏసీ ప్రతి�
అమీర్పేట్ : దాసారం బస్తీ నివాసితులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటునందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు సనత్నగర్ కార్పొరేట
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంప�
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయి�