విజయ డైరీ ఐస్ క్రీం పార్లర్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ కొండాపూర్ : మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డైరీ ఐస్ క్రీం పార్లర్ను సోమవారం రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మత్స్య శాఖల మ
Kalyana Lakshmi | దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం చేశా�
కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడ్పల్లి లో 5.8 ఎకరాల విస్తీర్ణంలో 36.27 కోట్ల రూపాయాల వ్యయంతో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఈ నెల 3న ఉదయం 9:30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామ
హైదరాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 3వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించను�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై లక్ష్మీనగర్ వద్ద రూ.5కోట్ల వ్యయంత�
అవగాహన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మేవారితో పాటు కొనేవారు కూడా నేరస్థులే: సీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మాదకద్రవ్యాలు చాలా ప్రమాదకరమైనవని, వాటి
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ఓ దివ్యాంగునికి హోండా యాక్టివాను మంత్రి తలసాని బహుకరించారు.
హైదరాబాద్ : ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి బల్కంపేట ఎలమ్మ ఆలయంలో మహా మృత్యుంజయ హోమం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మహ�
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని రాంకోఠిలోని వెస్లీ చర్చిలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి ఒక్క రూపా
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగ�
Minister KTR | కంటోన్మెంట్లోనూ ఉచిత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంటును అభివృద్ధి చేస్తుండగా, కేంద్రం అడ్డుకుంటున్నది ఆగ్రహం