Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ అమ్మవారిని ఆదివారం కుటుంబ సభ్యులతో కలి�
అమీర్పేట్, జనవరి 28 : అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వీడీసీసీ ర�
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అమీర్పేట్ డివిజన్లో రూ. 2.43 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పల�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు ప్రారంభించిందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే పూర్తిస్థాయిలో త్వరలోనే ఉచితంగా త
బన్సీలాల్పేట్ : 17వ శతాబ్దంలో నిర్మించిన పురాతన నాగన్నకుంట మెట్లబావికి పూర్వ వైభవం తీసుకువస్తామని, నగరానికి ఉన్న ఘనమైన చరిత్ర భావితరాలకు తెలిసేలా ముఖ్యమైన కట్టడాలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర సినిమా�
Bansilalpet | హైదరాబాద్ నగర ప్రజలను త్వరలో మరో పురాతన కట్టడం కనువిందు చేయనుంది. రాష్ట్రంలోని పురాతన కట్టడాల సంరక్షణలో భాగంగా నగరంలోని మోంజామార్కెట్, మోండా మార్కెట్, మీరాలం మండిని ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధ�
అమీర్పేట్ : సనత్నగర్ అల్లాద్దీన్ కోఠీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రూ . 93.60 లక్షల వ్యయంతో సనత్నగర్ డివిజన్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళ
బేగంపేట్ : వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీ�
అమీర్పేట : అర్హులైన ప్రతిఒకరు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి నుండి లబ్దిపొందేలా చూస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్కు చెందిన యాదగిరి గౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై పల�
Punjagutta Cable Bridge | పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ను మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
బన్సీలాల్పేట్ : అనేక ఏండ్ల నుండి మున్సిపల్ క్వార్టర్లలో నివసిస్తున్న వారి ఇండ్లు సొంతం కావాలని ఎదురుచూస్తున్న అనేకమంది కలను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య
అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధ
అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త