అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.