Family Strips In Protest | పెళ్లి రోజున అరెస్టైన గిరిజన వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గిరిజన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. కలెక్టరేట్ వద్ద మహిళలు దుస్త�
PPE Kits | ఒక కుటుంబం పీపీఈ కిట్లు ధరించింది. చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఆ వ్యక్తి ఏ కరోనా వల్లనో మరణించలేదు. తేనెటీగలు దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు పీపీఈ క�
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమార�
Divorce | కేవలం ఐదు రూపాయల కుర్కురే వల్ల వచ్చిన వివాదం భార్యాభర్తల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. తనకు కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు విడాకులు ఇచ్చేంద�
Family in car chased | అర్ధరాత్రి వేళ కారులో ప్రయాణించిన కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. వారి కారు మిర్రర్ను ఢీకొట్టిన మరో కారులోని వ్యక్తులు అనంతరం వెంబడించారు. కారును క్రాస్ చేసిన తర్వాత అందులోంచి ముగ్గురు వ్�
మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది.
Smart Cards To Inmates | కుటుంబంతో టచ్తో ఉండేందుకు జైలులో ఉన్న ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. దీని ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు
ఐదుగురు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి 15 గుంటల భూమి. అందులో తన వాటా 3 గుంటలు. ఈ భూమిని తన పేరుపై చేయించుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయాడు. తనకు నలుగురు ఆడపిల్లలు.
PM Modi: 140 కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని �
queer couple | ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తీసుకొనేందుకు అతడి కుటుంబం నిరాకరించింది. అయితే అతడి మృతదేహాన్ని తనకు అప్పగించాలని కోరుతూ స్వలింగ భాగస్వామి కోర్టును ఆశ్రయించాడు.
Family Shot Dead By Relatives | ముగ్గురు కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులు తుపాకీతో కాల్పులు జరిపి చంపారు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి, అతడి భార్య, కుమారుడు ఈ సంఘటనలో మరణించారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క�
land for job scam | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.