న్యూఢిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిన ఘటనలో మరణించిన పైలట్ కుటుంబానికి విమానంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం సాయం
కార్యకర్తల కుటుంబాలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యక�
లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొ�
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బీమా అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొండన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధి న్యాలకొండన్నపల్లికి చెందిన రైతు పిట్టల
అగ్నిపథ్ ఆందోళనలో మృతి చెందిన దామెర రాకేశ్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాను అందజేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
అందరికీ సముచిత స్థా నం కల్పిస్తూ ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలోపేతం చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్హాల్లో లీ�
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించ�
పిల్లలకు వార్షిక పరీక్షలు ముగియడం, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో గ్రేటర్వ్యాప్తంగా పార్కులు, రిసార్టులు, దర్శనీయ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి.
గురివింద గింజ నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గప్పాలు కొడుతున్న ప్రధాని మోదీ.. సొంత పార్టీలో వారసత్వ రాజకీయాలను మాత్రం విస్మరించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ఠాకూర్, పీ