ఇండ్లల్లో వినియోగించే క్లీనర్స్ వాసన పీల్చే ‘డస్టింగ్ చాలెంజ్' పలువురి ప్రాణాలు తీస్తున్నది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం అమెరికాలో ఈ డస్టింగ్ చాలెంజ్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు.
తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బోర్ర శంకర్ అనారోగ్యంతో శనివారం అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శ
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం భూనిర్వాసిత కుటుంబం ఆందోళనకు దిగింది. సుల్తాన్పూర్ శివారులోని సర్వేనంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి జేఎన్టీయూ న
సారంగాపూర్ మండలంలోని లచ్చక పేట గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం అందించార
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కి పాల్పడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి ఐఎన్టీ
తోటి స్నేహితుడు అనారోగ్యంతో మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు.
ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
Family Seeks Shelter In ATM | కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
కష్టసుఖాలు, బాధలు, బాధ్యతలు అన్నీ కలగలసిన అద్భుత ప్రపంచం.. కుటుంబం. భిన్న మనస్తత్వాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా.. అనుబంధాల ముడితో ఆత్మీయతలు పంచుకునే ఇల్లే నిజమైన బృందావనం.
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
NTR- NEEL | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డ్రాగన్ అనే టైటిల్తో ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ప్రశాంత్ న�
‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న �
ICDS | కోరుట్ల, మే 1: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై వివక్ష చూపకుండా కుటుంబంలో సమ ప్రాధాన్యం కల్పించాలని సీడీపీవో మణెమ్మ, మహిళ సాధికారత కేంద్రం ప్రతినిధులు గౌతమి, స్వప్న అన్నారు.