BJP leader missing | కాల్పుల ఘటన తర్వాత బీజేపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ తర్వాత ఆయనను వదిలేశారు. ఆ తర్వాత ఆ బీజేపీ నేత అదృశ్యమయ్యారు. అయితే అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం
Kid Refuses To Go To School | ఒక బాలుడు స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించాడు. మంచాన్ని పట్టుకుని దానిని వదలలేదు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్కు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పై అధికారి మెప్పు పొందాలని సగటు ఉద్యోగి కోరుకోవడం సహజం. అందుకోసం ఆఫీసర్ చెప్పిన ప్రతి పనికీ ‘ఎస్ బాస్' అనేస్తుంటారు. కానీ, అలా అన్నిటికీ ‘ఎస్' అనడం సబబు కాదని నిపుణుల మాట. అధికారి ప్రశంసల కోసం అన్ని పను�
పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామ పంచాయతి లొ పారిశుధ్య కార్మికుడు ఏడేళ్ల నర్సయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కాగా ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ ప్రతినిధులు రూ.10 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు �
to prove love Man consumes poison | ప్రేమను నిరూపించుకోవాలని ప్రియురాలి కుటుంబం కోరింది. దీంతో వారు ఇచ్చిన విషాన్ని ప్రేమికుడు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఆ యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పడాల రాజమల్లు గుండెపోటుతో ఇటీవల మృతిచెందాడు. కాగా వారి కుటుంబానికి మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పది వేలు నగదు ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి శనివారం అ
Boy Dies Of Dog Bite | ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడ్ని వీధి కుక్క కరిచింది. తలపై గాయమైంది. అయితే కుక్క కరిచిన విషయాన్ని తన పేరెంట్స్కు ఆ బాలుడు చెప్పలేదు. ఆ బాలుడికి రేబిస్ సోకడంతో పది రోజుల తర్వాత మరణించాడు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మొలుగూరి లోకేందర్ కుటుంబానికి అల్లియన్స్ క్లబ్ రేకొండ సభ్యులు పదివేలలోపు నగదు సహాయం అందజేశారు.
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
Suicide attempt | ఏపీలో ఓ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటనలో అత్త, అల్లుడు దుర్మరణం చెందగా భార్య, కూతురు పరిస్థితి విషమంగా ఉంది.
Tollywood Hero | హీరో నాగ శౌర్య వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. చివరిసారిగా 2023లో విడుదలైన రంగబలి సినిమాలో వెండితెరపై కనిపించారు.
వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, ములుగు జిల్లా
కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన బైరి శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.50 వేల నగదు అందజేశారు.