Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
Boy Killed By Tiger | ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
Indian-origin surgeon dies | విమానం కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన సర్జన్ జోయ్ సైనీ మరణించింది. భర్త నడిపిన విమానం ప్రమాదానికి గురికావడంతో ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు వారి కాబోయే జీవిత భాగస్వాములు చనిపోయారు.
Infant Dies During Raid | పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న శిశువును పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. దీంతో ఆ శిశువు మరణించినట్లు ఫిర్యాదు చేశ�
death penalty | భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది.
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man reunites with family | ఒక బాలుడు చిన్నప్పుడు కిడ్నాపయ్యాడు. కొన్నేళ్లుగా గొర్రెల యజమాని వద్ద పనులు చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు సొంతూరుకు తిరిగి వచ్చాడు. చివరకు పోలీసుల సహాయంతో కుటుంబం వద్దకు చేరుకున్నాడ
Children Dead | ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధి
Secunderabad | సికింద్రాబాద్లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఇవాళ ఉదయం గుర్తించింది.
Family Electrocuted | ఆవును కాపాడబోయి ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి గురై వృద్ధులైన భార్యాభర్తలు, వారి కుమారుడు, మనుమడు చనిపోయారు. ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది.
Family dead inside car | ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు పార్క్ చేసిన కారులో శవమై కనిపించారు. రెండు రోజులుగా రోడ్డు పక్కగా కారు నిలిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
Woman Murders Daughter | కుమార్తె అత్యాచారానికి గురి కావడం వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని తల్లి భావించింది. తన ఇద్దరు కుమారులతో కలిసి కుమార్తెను హత్య చేసింది. బెయిల్పై విడుదలైన అత్యాచార నిందితుడు ఆమెను కాల్చి �
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.