ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
Family Seeks Shelter In ATM | కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
కష్టసుఖాలు, బాధలు, బాధ్యతలు అన్నీ కలగలసిన అద్భుత ప్రపంచం.. కుటుంబం. భిన్న మనస్తత్వాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా.. అనుబంధాల ముడితో ఆత్మీయతలు పంచుకునే ఇల్లే నిజమైన బృందావనం.
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
NTR- NEEL | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డ్రాగన్ అనే టైటిల్తో ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు ప్రశాంత్ న�
‘కటిక పేదరికంలో ఉన్నాం.. దండం పెడతాం..మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి’ అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నర్సింహపురం బంజరకు చెందిన బూడిగె లక్ష్మినారాయణ- ఉపేంద్ర దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న �
ICDS | కోరుట్ల, మే 1: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై వివక్ష చూపకుండా కుటుంబంలో సమ ప్రాధాన్యం కల్పించాలని సీడీపీవో మణెమ్మ, మహిళ సాధికారత కేంద్రం ప్రతినిధులు గౌతమి, స్వప్న అన్నారు.
Vemulawada | పరిహారం ఇచ్చాకే సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని, పరిహారం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని పనులను ఆడ్డుకుని భూ నిర్వాసి త కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల�
Boy Killed By Tiger | ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
Indian-origin surgeon dies | విమానం కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన సర్జన్ జోయ్ సైనీ మరణించింది. భర్త నడిపిన విమానం ప్రమాదానికి గురికావడంతో ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు వారి కాబోయే జీవిత భాగస్వాములు చనిపోయారు.
Infant Dies During Raid | పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మంచంపై తల్లి పక్కన నిద్రిస్తున్న నెల వయస్సున్న శిశువును పోలీసులు కాలితో తొక్కినట్లు ఆ కుటుంబం ఆరోపించింది. దీంతో ఆ శిశువు మరణించినట్లు ఫిర్యాదు చేశ�
death penalty | భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది.
Farmer Family Crawls On Knees | ఒక రైతు కుటుంబం వినూత్నంగా నిరసన తెలిపింది. భూ సమస్య పరిష్కారం కోసం మోకాళ్లపై నడిచారు. డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు నిరసన చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.