సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని
హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స�
Singareni | సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
Minister KTR | లెజెండరీ సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అన్నారు.
హైదరాబాద్ : బీజేపీ నేతలకు మెదడు లేదు.. కాంగ్రెసోళ్లకు అతీగతీ లేదు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదని సీఎం కేసీఆర్ ఆవ�
హైదరాబాద్: మార్కెట్లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మిచడం లేదని చెప్పారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నిర్మించిన 210 డ�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
అంబర్పేట : గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస గౌడ్ బుధవారం నల్లకుంటలో నిర్మించిన నూతన గృహ ప్రవేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు, పశుస�
Minister Talasani | కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా కార్యక్రమం అమలు చేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బేగంపేట్ : ఈ నెల 5 నుంచి 17 వరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో కోటి కుంకు మార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాలయం ఈవో గుత్తా మనోహార్రెడ్డి తెలిపారు.ఈ మేరకు బుధవారం మారేడ్
బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర
బేగంపేట్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఆయన స్థాని
అమీర్పేట్ : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చెందిన