Minister Talasani srinivas yadav | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న�
హైదరాబాద్ : నిన్న హనుమకొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభను ఉద్దేశించి.. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టీఆర�
పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల �
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పిలుపు రాష్ట్రంలో యాదవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి: తలసాని మన్సూరాబాద్, మే 3: ప్రతి యాదవ విద్యావంతుడు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని, వారి ఉన్నత చద
Minister Talasani Srinivas yadav | కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్�
ఉన్నది ఉన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉలుకు ఎందుకని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఎనిమిదేండ్ల్ల కాలంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని, పక్క రాష్ట్రమైన ఆం�
Minister Talasani Srinivas yadav | విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా �
Iftar | రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ (Iftar) విందు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను నిర్వహిస్తున్నామని చెప�
Minister Harish rao | చనిపోయి కూడా జీవించడమనేది చాలా గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అవయవదానం చేయాలనే నిర్ణయం గొప్పదన్నారు. దాతల నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు.
Talasani Srinivas yadav | గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav ) అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న
రాష్ట్ర అవసరాలకు సరిపడేలా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో ప్రత్యేక �
గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. గవర్నర్గా ఉండి ప్రభుత్వంపై ఇష్టానుసారంగా, అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రధాని, హోం మంత్ర
హైదరాబాద్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని �
హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. �
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని �