Talasani Srinivas yadav | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
‘ప్రధాని మోదీ దిగిపోవాలని దేశప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ను రద్దు చేస్తే అసెంబ్లీని రద్దు చేయిస్తాం. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలం ఏమిటో తేల్చుకుందామా’ అని బీజేపీ నాయకులకు మంత్రి తలసాని శ్రీనివాస్�
Hyderabad | హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే మూడ్రోజులుగా చిరుజల్లులతో నగరం తడిసిముద్దవుతున్నద�
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంక�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులకు చేయూతను అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. క్రీడలను మరింత ప్రోత్సహి�
Talasani Srinivas yadav | దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గుర్తించిన ప్రధానికి మంత్రి తలసాని ధన్యవాదాలు హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం హైదరాబాద్ను డైనమిక్ నగరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘డైనమిక్ సిటీ హైదరాబాద్లో �
హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి ఆయన నివాళులర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ సెయిం
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. 16 రాష్�
హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు త�
హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికులు తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినీ కార్మికులతో చర్చలు జరిపి, సమస్యల పరిష�
మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెస్తే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం హింసావాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పశుసంవర్ధక, శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.