minister talasani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జెక్ కాలనీలో పర్యటించారు. మొదట జెక్ కాలనీ వాసులు తమ అవసరాల కోసం �
Colour Photo | తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషదాయకం అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికై భారత రా
Minister Talasani |ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
Minister Talasani Srinivas Yadav | నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మును�
మునుగోడులో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించనున్నదని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో అద్భుత �
సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం హయాంలో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
Talasani Srinivas yadav | సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దళిత బంధు ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం
అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎవరో రాజీనామా చేస్తే రాలేదని, ఈ పథకాలన్నీ నిరంతరాయంగా కొనసాగుతాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Telangana Assembly | కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. అయితే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే ఈ జీఎస్ట
Minister Srinivas Yadav | దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్ �
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో కృష్ణంరాజు పార్థివదేహానికి మంత్రి శ్రీనివా
హైదరాబాద్ : మత్స్య రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంబజార్లో రూ.9.50కోట