నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హాజరైన మంత్రి తలసాని
నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఉత్సవాలు
నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
– హిమాయత్నగర్, అక్టోబర్ 27 :