రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల
Talasani srinivas yadav | అహింసా మార్గంలో గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు.ప్రత్యేక రాష్ట్రం తీసుకు రావడం ఒక చరిత్ర. 1969 లోనే తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకుంది . 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీతోనే �
‘నాడు తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర.. ఆనాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేనేలేదు’ అని తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ‘కేసీఆర్ తెలంగాణను సాధించకపోతే, ఇప్�
రాష్ట్రంలో ఇలాంటి తుగ్లక్ పాలన తాను మొదటి సారి చూస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకు�
Talasani Srinivas Yadav | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత డెడికేటెడ్ కమిషన్�
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు.
ప్రజలందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పద్మారావునగర్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్
బీసీ బంద్తో మొదలైన ఈ పోరు ఆరంభం మాత్రమే.. 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించేదాకా భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భూకంపం సృష్టించైనా రిజర్వేషన్లను సాధించుకుంటాం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్�
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.