ప్రజల కోసం ప్రశ్నించే ప్రతి పక్షాల గొంతు నొక్కిడమే ప్రజా పాలన అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Talasani Srinivas Yadav | సనత్నగర్ టిమ్స్ నేడు ప్రారంభం కానున్న నేపథ్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు.
రాజకీయపరంగా ఏపార్టీలో ఉన్నా యాదవులంతా ఒక్కటిగా ఉండాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన యాదవ సంఘం నాయకుల సమావేశానిక
Talasani Srinivas Yadav | నీట్ స్కాం లీకేజీ వ్యవహారంలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియ�
Talasani Srinivas Yadav | ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ చరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీ డర్ తలసాని శ్రీనివాస్యాదవ్ మండి
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రెజ్లర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో కుస్తీ పోట�
అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో �
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో చివరి ఘట్టమైన అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ముగిశాయి. రథోత్సవంలో సనత్నగర్ ఎమ్మెల్యే