కాలనీల్లో పోగవుతున్న చెత్త సేకరణ ద్వారా పొట్టపోసుకుంటున్న దాదాపు 300 కుటుంబాలను వారు నివాసముంటున్న స్థలాల నుండి బలవంతంగా తరిమేసే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తుల చేత దాడులు చేయించారనని ఆరోపిస్తూ దాసారం హట�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందో, సరస్ నడుస్తుందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. తుగ్లక్ రాజ్యంలోలాగా ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. తన 35 ఏ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన అశాస్త్రీయ విభజనకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రూపుమాపే క�
Talasani Srinivas Yadav | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్ర�
Madhusudhana Chary | అక్రమ అరెస్టులు అనేది అసమర్థుడి లక్షణమని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతియుత ర్యాలీని అణిచివేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిప
Dasoju Sravan | సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి వందలాది మంది పోలీసులు మోహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు.
సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు.
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్కు శతాబ్దాల చరిత్ర ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్లోని నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మల్కాజిగిరిలో కలిపారని ఆగ్రహం వ
Talasani Srinivas Yadav | రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ చరిత్రను, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ దీస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
తెలంగాణలో భోగి పండుగ రోజున జర్నలిస్టుల అరెస్టులు పెనుదుమారం రేపాయి. అర్ధరాత్రి వేళ ఏ ఉగ్రవాదినో అరెస్ట్ చేసినట్లుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటంటూ ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పోలీసుల చర్య�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓ మంత్రితో పాటు ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎ