Talasani Srinivas Yadav | కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
KTR | సనత్ నగర్ నుంచి నిన్న సాయంత్రం నాకో చెల్లె ఫోన్ చేసింది. అన్నా నాకో చిన్న బిడ్డ ఉంది.. మూడు రోజుల నుంచి నీళ్లు వస్తలేవు. ట్యాంకర్ బుక్ చేసినా స్పందిస్తలేరని చెప్పిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సర్ మొబైల్ యాప్ నిర్వహణపై బీఎల్ఓలుగా నియమితులైన అంగన్వాడీ టీచర్లు, జీహెచ్ఎంసీ స్వ�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను నియమించారు. అలా�
ఓటరు జాబితా సవరణ కోసం మే 1 నుంచి నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్ట�
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఆర్టీసి ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Talasani Srinivas Yadav | కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav ఎలెక్ట్రిసిటీ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు ఎందుకు.. ? ఆర్టీసీ ఉద్యోగులనే నియమించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని పదే పదే విమర్శించే కాంగ్రెస్ నాయకులకు.. ఇ ప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే వణుకు పుడుతున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.