రాష్ట్రంలో ఆరాచకపాలన సాగుతుందని, అందుకు పోలీసులు వంతపాడుతూ బడుగు బలహీన వర్గాలపై దాడులకు పూనుకుంటున్నారని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నాగర్కర్నూల్ మండలం కుమ్మ
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో కొమురవెల్లిలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య లక్షలకు చేరిందని..నాటి మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేశామని మా�
అమీర్పేట్ ఆధిత్య ఎన్క్లేవ్లోని నీలిగిరి బ్లాక్లో శుక్రవారం ఉదయం షార్ట్ సర్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎస్ఆర్నగర్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హు�
తెలంగాణ అస్తిత్వ శిఖరం, స్వరాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గ్రేటర్ వ్యాప్తంగా పండుగలా నిర్వహించుకున్నారు.
KCR Birthday | ఈ నెల 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav | గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అన్�
Talasani Srinivas Yadav | మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ పలు దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
కాలనీల్లో పోగవుతున్న చెత్త సేకరణ ద్వారా పొట్టపోసుకుంటున్న దాదాపు 300 కుటుంబాలను వారు నివాసముంటున్న స్థలాల నుండి బలవంతంగా తరిమేసే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తుల చేత దాడులు చేయించారనని ఆరోపిస్తూ దాసారం హట�