Talasani Srinivas Yadav | గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్న�
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
Ganesh Visarjan | పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్ల�
Khairatabad Ganesh | భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులక
సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పేదలు అధికంగా నివసిస్తున్న బన్�
డబుల్బెడ్రూం ఇండ్లను ఎప్పుడిస్తారంటూ మొరిగే రాజకీయ కుక్కలకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఇండ్ల పట్టాలే సమాధానమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజక�
Talasani Srinivas Yadav | పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివా
: పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించింది.
రాష్ట్ర ప్రభుత్వం అణగారిన, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని, సీఎం కేసీఆర్ కృషితో మెదక్ జిల్లా అన్ని రంగాల్లో నె�
Telangana | భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మ�
చదువుకోవాలనే తపన, పుస్తకాల మీదున్న ధ్యాస, పాఠశాలనే ఓ ఆలయంగా భావించే చిన్నారికి బృహత్తరమైన ఆలోచన తట్టి వందలాది మంది చదువుకునేందుకు పునాదిగా మారింది. చదువు, పుస్తకాలు చాలా విలువైనవని ఆ చిన్నారి కదలికలతో చ�
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతన్న గద్దర్.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.