అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో �
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో చివరి ఘట్టమైన అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ముగిశాయి. రథోత్సవంలో సనత్నగర్ ఎమ్మెల్యే
దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దాశరథి ఆలోచన విధానాన్ని కేసీఆర్ ఎల్లప్పుడు ముందుకు తీసుకెళ్లారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించేందుకు బీఆర్ఎస్ నేత, మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ప్రచార రథాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభ�
ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వివిధ విభాగాల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశం వాడిగా వేడిగా సాగింది. కొద్ద�
Talasani Srinivas Yadav | ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే
అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బండారు �
సరూర్నగర్ స్టేడియం మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, �
యూత్ డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే ఈ నెల 18న సరూర్నగర్ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.