నారాయణగూడ వైఎంసీఏ వద్ద నిర్వహించిన సదర్ ఉత్సవాలు సంబురంగా సాగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాచిగూడ, నవంబర్ 3: దీపావళి పండుగను పురస్కరించుకుని హర్యానా రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగాంచిన బహుబలి దున్నపోతును రూ.5 కోట్లు ఖర్చు చేసి చెప్పల్బజార్కు తీసుకువచ్చారు. కాచిగూడకు చెందిన అఖిల భారతీయ యాదవ మహా�
రెండింటి విలువ రూ.16 కోట్లు.. 6న ఉత్సవాలు కవాడిగూడ, అక్టోబర్ 31: దీపావళి ఉత్సవాల్లో భాగంగా 6న హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ముషీరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్