చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.
ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా (Asthama) వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రారంభించారు.
మృగశిర కార్తె సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం పంపిణీని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించనున్నార�
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద
Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ను పరిశీలించ�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ నెల 20న జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని, వచ్చే భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆలయ ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించార
జూన్ 6 రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నది. దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డగా మారింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చొరవతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి.
స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mahmood Ali) అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు.
దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార�
Minister Talasani | ఎంతో చరిత్ర కలిగిన లాల్ దర్వాజ సింహవాహిణి ఆలయ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ�
Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి
క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్�
Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిల�