మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
Minister Srinivas Yadav | మహారాష్ట్ర రైతులతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన సోలాపూర్ వెళ్లారు. మార్గమధ్యలో మంత్రి తలసాని రైతులతో మాటకలిపారు.
Minister Srinivas Yadav | మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో�
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఘటోత్సవం నేటి నుంచి ప్రారంభం కానున్నదని ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివ�
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ డే రన్ ఘనంగా జరిగింది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సంయుక్త ఆధ్వర్యం
ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం �
Balkampet Yellamma Rathotsavam | బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు.
ఆషాఢ మాసం తొలి మంగళవారం త్రిశూల రూపంలో ఉన్న స్వామి వారికి, ప్రత్యక్ష దేవి రూపంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారికి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎదుట నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. కండ్లు చెది�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాలీని ప్రతిఒక్కరూ �
ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అధునాతనంగా నిర్మించిన బేగంబజార్ ఫిష్ మార్కెట్లో అర్హులైన వారికి ఈ నెల 25వ తేదీ లోపు దుకాణాలను కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బేగంబజార్ ఫిష్ మార్కెట్ను అధ�
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్ట
Minister Srinivas Yadav | ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రవీంద్ర భారతిలో వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఏర్పా
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాల
Minister Talasani | ఈనెల 22 న నిర్వహించే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ రోజున 5వేల మంది కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Minister Talasani ) వెల్లడిం