ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వ�
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి మూడు సంవత్సరాలు పూర్తి చేసు కున్న సందర్భంగా…మంగళవారం పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
అమీర్పేట్ : పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.అమీర్పేట్లో రూ.4.53 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆసుపత్రి
మారేడుపల్లి : ఆలయాల అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని రాష్ట్ర పశు సంవర్థక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగ�
అబిడ్స్ : దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మ వార్ల ఆలయం లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బేగంపేట్ : ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని కర్భ
అమీర్పేట్, అక్టోబర్ 8:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్పేట్లోని 50 పడకల ప్రభుత్వ వైద్యశాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 14న మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారని మంత్రి తలసాని శ్రీనివా�
రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇటీవల మద�
అమీర్పేట : సనత్నగర్ అమీర్పేట్ డివిజన్లలో దసరా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా గుర
అమీర్పేట్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఘనంగా జరిగాయి. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కాలేరు వెంకటేష, ముఠా గోపాల్, భేతి సుభాష్రె
అమీర్ పేట : అమీర్పేట్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ దేవాలయ కమిటీ నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన నివాసంలో కలిసి అమ్మవారి ప్రసాదంతో ప�
అమీర్పేట్ : బల్కంపేట శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ దసరా శరన్నవరాత్రోత్సవాలు ఈ నెల 7 నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను దేవాలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగ