ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ధర్నా విజయవంతమైంది. నగర్ మంత్రులు మహ్మద్ అలీ, తలస�
ముషీరాబాద్ : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే ప్రొత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందు లకు గురి చేస్తుందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు అన్నారు. కార్పొరేట్ క�
Letter of Credit అమీర్పేట్ : నిరుపేదల తక్షణ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సీఎం రిలీఫ్ ఫడ్ ఎంతగానో తోడ్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. అమీర్పేట్కు చెందిన సర్దార్ కిరణ్సింగ్ గత కొద్ద
అమీర్పేట్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు అశోక్యాదవ్ తల్లి పోచబోయిన కళావతి గురువారం మృతి చెందారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విషాదంలో ఉన్న అశోక్యాదవ్�
ఖైరతాబాద్, నవంబర్ 3 : దశాబ్దాలుగా ఖైరతాబాద్లో జరిగే సదర్ సమ్మేళనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది దీపావళి తర్వాతి రోజు ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం క
బేగంపేట్ నవంబర్ 2: రాష్ట్రపతి రోడ్డు చిత్ర దర్గా వద్ద గల నాలాపై ఈ నెల 25వ తేదీ నాటికి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం వ�
బన్సీలాల్పేట్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని, వారి సంస్కృతి, సంప్రదాయాలను, పర్వదినాలను ఆనందంగా జరుపుకోవడానికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పా�
సనత్ నగర్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో రాష్ట్రంలోని యాదాద్రి, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కొండగట్టు, జోగులాంబ తదితర ఆలయాలు దివ్య క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పశు స�
అమీర్పేట్ : సనత్నగర్ డివిజన్ సాయిబాబానగర్కు చెందిన ప్రభాకర్ గత కొంత కాలంగా అస్వస్థతకు గురై శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొల�
అమీర్పేట్, అక్టోబర్ 23 : అభివృద్ధి పనులకు నిధుల లోటు లేకుండా చూస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం సనత్నగర్ డివిజన్లోని సుభాశ్నగర్, సుందర్నగర్, మోడల్కాలనీ, ఉదయ్నగర్
బన్సీలాల్పేట్ : గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 7:20 గంటల సమయంలో దవ�
Gandhi Hospital | సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి
బన్సీలాల్పేట్ : మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజున మిలాద్ ఉన్ నబీ పేరుతో ఆయన జన్మదినాన్ని ముస్లీమ్ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడిపారిశ్రమ, పశు సంవర్థక శాఖ�
అమీర్పేట్ : నగరంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పటిష్ఠమైన క్యాడర్ నిర్మాణంపై టీఆర్ఎస్ దృష్టి సారించిం దని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్�