అమీర్పేట్ : సంస్కృతంలోని భగవద్గీతను సామాన్యులు కూడా సునాయాసంగా అర్ధం చేసుకునే విధంగా సహజమైన పదాలతో చక్కటి పద్యకావ్యాన్ని రూపొందించిన రిటైర్డ్ పోలీసు, ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్కు �
సుల్తాన్బజార్ : హిందువుల ఆరాధ్యదైవమైన గోమాతను రాష్ట్ర మాతగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చైర్మన్ జస్మత్ పటేల్, రిథేష్ జాగిర్ధార్లు ప�
రవీంద్రభారతి : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని గౌరవంగా పిలువాలని చె�
Minister Talasani Clarity on movie ticket prices | తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఒమిక్రాన్
అమీర్పేట : సనత్నగర్ బీకేగూడ ఉదయ్నగర్లో కాలనీ వాసి గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను మంత్రి తలసాని గురువారం ప్రారంభించారు. దైనందిన జీవితంలో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ వ్�
అమీర్పేట్ : ఈ నెల 4న శనివారం సనత్నగర్ కార్మిక సంక్షేమ కేంద్ర మైదానంలో జరిగే యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు హాజరు కావాలంటూ వేడుకల నిర్వాహకులు బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిస�
రాష్ట్రపతి రోడ్డులో వంతెనను ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి బేగంపేట్ నవంబర్ 30: నాలాపై వంతెన నిర్మాణంతో వాహనదారుల, ప్రజల ఇబ్బందులు తొలగి పో యాయని మంత్రి తలసాని శ�
సిటీబ్యూరో, నవంబర్ 29(నమస్తే తెలంగాణ): స్వ యం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్ర భుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
బన్సీలాల్పేట్ : లబ్ధిదారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య, పాడి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ
అమీర్పేట్ : వైదిక ధర్మాన్ని పరిరక్షించడంలో తమ పిల్లలు భాగస్వాములయ్యేలా చూడాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రతి బ్రాహ్మణుడు తమ కుటుంబంలో కనీసం ఒక�
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట్ డివిజన్లోని గైదిన్బాగ్లో పునర్నిర్మించిన శ్రీ రేణక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన గావించారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీన�