అమీర్పేట : సనత్నగర్ బీకేగూడ ఉదయ్నగర్లో కాలనీ వాసి గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను మంత్రి తలసాని గురువారం ప్రారంభించారు. దైనందిన జీవితంలో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, టీఆర్ఎస్ సనత్నగర్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.