బేగంపేట్ : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర�
వచ్చే మూడేండ్లలో సాధించాలని లక్ష్యం పాల సేకరణ, విక్రయాలు, ఔట్లెట్స్ పెంచాలి 16 లోగా సమగ్ర నివేదిక రూపొందించాలి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ పాల ఉత్పత్�
అమీర్పేట్ : తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుండి ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకుడు సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ విశేషాలతో కూడిన వాల్పోస్టర్ను మ�
బన్సీలాల్పేట్ : పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ వద్ద నిర్మించిన అమ్మవారి నూతన ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తల�
Telangana | కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సభ్యులు స్�
మత్స్య దినోత్సవం సందర్భంగా అందజేసిన కేంద్ర మంత్రి రూపాలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే మత్స్యరంగం అభివృద్ధి: మంత్రి తలసాని హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట�
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యోధా లైఫ్లైన్ డయాగ్నస్టిక్స్ ప్రారంభం అమీర్పేట్, నవంబర్ 17: శారీరక శ్రమలేని ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య ఆహార అలవాట్లే అన్ని ఆరోగ్య సమస్యలకు కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్య�
మొయినాబాద్ : ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపాధి లేని వారు వ్యాపార రంగంలో రాణించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీ�
అమీర్పేట్ : పాశ్చాత్యపు ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ లేని ఆధునిక జీవన శైలి సకల అనారోగ్య సమస్యలకు కారణమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణావాసాల్లో కనీస సూర్య రశ్మికి కూడా చొరబడని నివాస�
బేగంపేట్ : ప్రజలు సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. మంగళవారం సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని, బ�
హైదరాబాద్: పిల్లల ఎదుగుదల సమస్యలను బాల్యంలోనే గుర్తించడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించు కోవచ్చని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బాలల దినోత్సవం స�
రవీంద్రభారతి : నేటి బాలలే రేపటి పౌరులని వారి హక్కులను పరిరక్షించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనాధ పిల్లల సంరక్షణ, భద్రత, ఫోషణ వా�
అమీర్పేట్ : ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవలే నిర్మాణాలు పూర్తి చేసుకున్న సనత్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాలు