బన్సీలాల్పేట్, డిసెంబర్ 10: పేదలు గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రెండు పడక గదు ల ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని, హమాలీ బస్తీవాసులు ముందుకు వస్తే నిర్మాణం ప్రారంభించడానికి సర్కారు సిద్ధంగా �
బన్సీలాల్పేట్, డిసెంబర్ 10 : పేదల వద్దకే వైద్య సేవలు తీసుకురావాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మారేడ్పల్లి : మారేడ్పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తల�
ఖైరతాబాద్ : పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్లోని ఇందిరానగర్లో నూతనంగా నిర్మి�
అమీర్పేట్ : చదువుతో పాటు క్రీడలకు కూడా తగిన ప్రాముఖ్యతనిస్తూ యువతరం ముందుకు సాగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో టీఆర్ఎస్ నాయకులు సచిన్,
బన్సీలాల్పేట్, డిసెంబర్ 6 : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ �
బేగంపేట్ డిసెంబర్ 6: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించ�
బేగంపేట్ : సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో
బన్సీలాల్పేట్ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎంతో గొప్పవని, ఉన్నతమైన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్అన్నారు. అంబేద్కర్ 65వ వర్థంతి సం�
బన్సీలాల్పేట్ : పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవా�
చిక్కడపల్లి, డిసెంబర్ 5 : వంద సంవత్సరాల చరిత్రలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన రవీందర్యాదవ్కు ఉస్మానియా యూనివర్సిటీ చాన్స్లర్ పదవి రావడం సంతోషంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వీ�