సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాకర్తల యంత్రాంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు క�
అమీర్పేట్ : సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకునే దిశగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాలతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా
బన్సీలాల్పేట్, అక్టోబర్ 1 : దీపావళి పండుగ నాటికి అర్హులైన పేద లబ్దిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద
బన్సీలాల్పేట్ : దీపావళి నాటికి అర్హులైన పేద లబ్ధిదారులకు ‘డబుల్ బెడ్రూమ్’ ఇండ్లను అందజేస్తామని రాష్ట్ర సినిమా టోగ్రఫి, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్�
బేగంపేట్, సెప్టెంబర్ 30: పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన లాలా టెంపుల్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మం�
బేగంపేట్ : రాంగోపాల్పేట్ డివిజన్లోని లాలా టెంపుల్ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన లాలా టెంపు
అమీర్పేట : అత్యవసర సమయాల్లో నిరుపేదల వైద్యానికి సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్కు చెందిన ఏడుగురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద �
అమీర్పేట్, సెప్టెంబర్ 29: సనత్నగర్ నెహ్రూ పార్కులో ప్రతిపాదిత థీమ్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం సనత్నగర్ కార్పొరేటర�
మారేడ్పల్లి : మోండా డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆకుల హరికృష్ణ ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా హరికృఫ్ణ మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే జి. సాయన్నలను కలిసి పూలగుచ్చాన్ని అ�
అమీర్పేట్, సెప్టెంబర్ 27 : సనత్నగర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. సనత్నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ సంస్థాగత పర్వంలో భాగంగా
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప�
TS Assembly | రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గొర్రెల పంపిణీపై సభ్యులు అడి�
కవాడిగూడ : పోరాట స్పూర్తిని చాటిని వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం లోయర్ ట్యాంక్బండ్లోని తెలంగాణ రజక దోబీఘాట్ అభివృద్ది సంస్�
సికింద్రాబాద్ : అత్యంత వెనుక బడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన �
సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభ�