మారేడ్పల్లి, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ పాఠశాలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమా�
మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని �
కేంద్రం పరిధిలో ఉన్నందునే వెనకబడిన ప్రాంతం పేదలు గొప్పగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని పండగ వాతావరణంలో 168 మంది లబ్ధిదారుల చేతికి ఇండ్ల పత్రాలు సిటీబ్య
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ) : పేద ప్రజలు నివసిస్తున్న నివాసాల రెగ్యులరైజ్తో వారి జీవితాల్లో వెలుగులు నింపేలా అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ �
ఎన్నో ఏండ్ల్ల నిరీక్షణకు తెరపడింది. చెమర్చిన కండ్లతో ఇండ్లను చూడగానే లబ్ధిదారులు ఆనందబాష్పాలు కురిపించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం ఏర్పడటంతో పాటు విపక్షాల కుటిల రాజకీయాల మధ్య ఇండ్లు వస్తాయా
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ని�
మంత్రి తలసాని | దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/తెలుగుయూనివర్సిటీ : సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో�
మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్
కొత్తకోట: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వ
మంత్రి తలసాని | రాజధాని హైదరాబాద్లో గణేశుని శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా ముగిశాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తొమ్మిరోజులపాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయని చెప్పారు.
మంత్రి తలసాని | రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బేగంపేట్ సెప్టెంబర్ 17: టీఆఎర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్