దేశంలోనే అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అభివృద్ధికి దిక్సూచి తెలంగాణ కండ్లున్న కబోదులు విపక్ష నేతలు 7న జలవిహార్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం బూత్, డివిజన్, నగర కమిటీల నియామకంపై.. భవిష్యత్ కార్యక్రమాలపై �
జలవిహార్లో టీఆర్ఎస్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని | ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశు సంవర�
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ గణపతి ఆలయంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మారేడ్పల్లి, సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని పశు సంవర్థక
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న మెగా డెయిరీకి శుక్రవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రార
మంత్రి తలసాని | నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ డి. దామోదర్ రావును పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు.
నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలి ఈ నెలాఖరు నాటికి అన్ని కమిటీలు పూర్తి 7న జలవిహార్లో నగరస్థాయి టీఆర్ఎస్ సమావేశం త్వరలో మూడు జిల్లాలకు నూతన అధ్యక్షులు జెండ�
అమీర్పేట్, సెప్టెంబర్ 1: వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి
అమీర్పేట్: చాలాకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్న పరిస్థితుల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఎప్పటిలాగే మెరుగైన వసతుల కల్పనకు మంత్రి తలసాని చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్ల నిధుల
9న సిల్వర్ కంపౌండ్ ‘డబుల్’ ఇండ్ల ప్రారంభోత్సవం అభివృద్ధి పనులపై మంత్రితో సుధీర్ఘ చర్చ మంత్రి తలసానితో ఎమ్మెల్యే సమావేశం కంటోన్మెంట్, ఆగస్టు 30: అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న రసూల్పురా
సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ)/గోల్నాక/హిమాయత్నగర్: వచ్చే జయంతి నాటికి హైదరాబాద్ నగర మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని పశు సంవర్ధక, మత్స్య, పాడి
అమీర్పేట్, ఆగస్టు 30 : టీఆర్ఎస్ జెండా పండుగను సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్నామని సనత్నగర్ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. సోమవారం ఉదయం �
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత | తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రసాద్
బేగంపేట్ : పేదరికం కారణంగా సరైన వైద్య చికిత్సలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనేక మందిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీని�
అమీర్పేట్:తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కిశోర్గౌడ్ సోమవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సెప్టెంబర్ 1న కమిషన్ సభ్యునిగా