బాలికల ఆశ్రమాన్ని మంత్రి తలసాని సందర్శన వసతులు, సౌకర్యాలపై ఆరా.. పిల్లలతో సహపంక్తి భోజనం సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: రాష్ట్రంలోని అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్ను అందించాలనేదే ప్రభుత్వ �
బన్సీలాల్పేట్, ఆగస్టు 19 : బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించిన ప్రభుత్వానికి పలు ఆలయాల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం న్యూబోయిగూడలోని భగత్సింగ్ నగర్కు చెందిన శ్రీ రేణు�
మత్స్యకారులకు ప్రభుత్వం అండ | రాష్ట్ర పరిధిలోని అంతర్ రాష్ట్ర జలాశాయాలాలలో చేపల వేట నిర్వహించే అర్హత కలిగిన మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.
అమీర్పేట్: బోనాల వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం ద్వారా అందిన చేయూత మరువలేనిదని టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిబాబా చారి అన్నారు. గురువారం ఉదయం మంత్రి తలసాని �
బన్సీలాల్పేట్ : బోనాల జాతరలో భాగంగా న్యూబోయిగూడలోని శ్రీబద్ది పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం తరఫున బల్గం జగదీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండిని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పశు, పాడి పరిశ
మంత్రి తలసాని | అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�
యాదాద్రి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
హుజూరాబాద్| ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడిన హుజూరాబాద్ తమదేనని.. నియోజకవర్గ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
మంత్రి తలసాని| యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
సైదాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ల కాన్వాయ్ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశ
బేగంపేట్ ఆగస్టు 10: సనత్నగర్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ఎన్ని కోైట్లెన ఖర్చు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట డివిజన్ కళాసీగూడ స్కూల్ వ�
సినిమా నిర్మాతలు,ఎగ్జిబిటర్లతో సమావేశమైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన�