అమీర్పేట్, ఆగస్టు 9 : రాంగోపాల్పేట్ డివిజన్లోని ఆర్పీ రోడ్డులో రూ. 2.35 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర
అమీర్పేట్:రాంగోపాల్పేట్ డివిజన్లోని ఆర్పి రోడ్డులో రూ.2.35 కోట్ల వ్యయంతో చేపడుతున్న వంతెన విస్తరణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్�
సికింద్రాబాద్ : సీతాఫల్మండి మెడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాలలో సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవార్ల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ సింగిల�
బన్సీలాల్పేట్ : ప్రజలు బోనాల పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం న్యూబోయి�
బేగంపేట్ ఆగస్టు 7: పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట డివిజన్లోని గైదిన్బాగ్, నల్లగుట
మంత్రి తలసాని | మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యఅభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
వనస్థలిపురం, ఆగస్టు 6 : దళితబంధు పథకం ద్వారా ఎస్సీ కులాల్లో పేదరికం దూరమవుతుందని ఎస్సీ హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గంగం శివశంకర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ను కలి�
సిద్దిపేట : రాష్ట్రంంలో గొల్ల, కురుమల క్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మ�
బన్సీలాల్పేట, ఆగస్టు 4 : పద్మారావునగర్ హమాలీబస్తీలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రూ.16 కోట్లు మంజూరు అయ్యాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవ
అమీర్పేట్, ఆగస్టు 3 : ప్రజా సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కరించే విషయంలో పార్టీ నాయకులు మరింత చురుగ్గా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. �
సూపర్ స్పెషాలిటీ దవాఖాన | నగరంలోని ఎర్రగడ్డలో రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.
చిక్కడపల్లి, ఆగస్టు 2: సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాంగనర్ డివిజన్ బాగ్లింగంంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో ఉన
మంత్రి తలసాని | కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు