ఈటల వైఖరి నచ్చక పార్టీకి రాంరాం నిన్న పెద్దిరెడ్డి, సమ్మిరెడ్డి, స్వప్న, కోటి నేడు కమలానికి కిషన్రెడ్డి రాజీనామా బీజేపీ నుంచి కారెక్కిన మూడెత్తుల మల్లేశ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28: హుజూరాబాద్
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ 572 ఆలయాలకు రూ.2.37కోట్ల చెక్కులు అందజేత అబిడ్స్, జూలై 27 : బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పండుగలోపే �
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో మొత్తం 11,66,484 కార్డులు 46లక్షల పైచిలుకు మందికి లబ్ధి ఆగస్టు నెల నుంచి రేషన్ పంపిణీ ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదు.. ఇదే సీఎం కేసీఆర్ లక్ష్యం కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు
మంత్రి తలసాని| అమ్మవారి చెంత రాజకీయాలు మాట్లాడటం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న కొందరు నాయకులు.. మీడియా పాయింట్లో రాజకీయాలు �
లష్కర్| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించ
KTR BIRTHDAY | మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట�
రక్తదాన శిబిరం| మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్లోని యూసుఫ్గూడలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో కోట్ల విజయ బాస్కర్ రెడ్డి ఇండోర్ స్
మహంకాళి బోనాల ఉత్సవ ఏర్పాట్లనుపరిశీలించిన మంత్రి తలసాని బేగంపేట్ జూలై 23: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల జాతరను ఈ నెల 25, 26న వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు, ఈ సందర్భంగా అ�
మంత్రి తలసాని | బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చేదేం లేదు హుజూరాబాద్ ఎన్నికకు ప్రతిదీ లింక్ పెడుతున్నరు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హుజూరాబాద్ రూరల్, జూలై 22 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే ఏంచేస్తారని
అమీర్పేట్, జూలై 21 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని బుధవారం సనత్నగర్ నియోజకవర్గం మైనార్టీ నాయకులు సయ్యద్ సిరాజుద్దీన్ ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ�
బేగంపేట్ జూలై 20: ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్ల నిధులను మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. ఈనెల 25,26వ తేదీల్లో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జా