నాలుగు కాలనీల్లో 410ఇండ్లు ప్రారంభం లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ముషీరాబాద్లో 143, సికింద్రాబాద్లో 267 మందికి అందజేత పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం పైసా ఖర్చులేకుండా డబుల్ ఇండ్లు �
మంత్రి తలసాని| సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని ముషీరాబాద్లో నిర్మించిన �
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలి మత్య్యశాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సవాలకు అధిక నిధులు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే : డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మా�
ఎస్ఆర్డీపీతో మారిన నగర చిత్రం శాశ్వతంగా తీరిన ట్రాఫిక్ కష్టాలు ఫ్లైఓవర్లు, అండర్పాస్లతో సులభ ప్రయాణం ఇప్పటివరకు 21 ప్రాజెక్టులు పూర్తి తాజాగా అందుబాటులోకి బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన పురపాల�
అమీర్పేట్, జూలై 6: బల్కంపేట రేణుకా ఎల్ల మ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఈ నెల 13వ తేదీన అంతా కలిసి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్ అన్నారు. ఆలయ ఆవరణలో కల్యాణోత్సవ ఏర్పాట్లన
అమీర్పేట్, జూలై 6 : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ నూతన పాలకమండలి మంగళవారం కొలువుదీరింది. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారితో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆలయ పవిత్రతను కాపాడతామంటూ ప్రతిజ్ఞ
జీకే కాలనీలో ‘డబుల్’ ఇండ్లు ప్రారంభం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేత పొల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని బన్సీలాల్పేట్, జూలై 5: నగరంలోని బస్తీల రూపరేఖల ను మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని రాష్ట్�
బన్సీలాల్పేట్, జూలై 3: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా.. ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భా�
కవాడిగూడ, అంబర్పేట, జూలై 2: ప్రభుత్వం ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, సామాజిక బాధ్యతతో ప్రజలు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హరితహారంలో భాగస్వామ్యం కావాలని మంత్రి తలసాని శ్రీ�
అంబర్పేట, జూలై 2: హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. అంబర్పేట డివిజన్ పటేల్నగర్, బాపూనగర్�
సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి పరిశుభ్రత, పచ్చదనంతో మెరుగైన జీవన ప్రమాణాలు గ్రేటర్ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొనాలి మంత్రి తలసాని �