బన్సీలాల్పేట్/బేగంపేట్, జూన్ 29 : సనత్నగర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బన్సీలాల్పేట్, బేగంపేట్ డివిజన�
14 కోట్లతో పీఎస్ నగర్లో నిర్మించిన 162 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ పండగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇండ్లను అందజేసిన మంత్రి, అధికారులు తన సొంత ఖర్చులతో అమ్మవారి ఆలయం నిర్మిస్తానని ప్రకటించిన మంత్రి తలసా
అమీర్పేట్, జూన్ 27 : చిరు వ్యాపారులకు తమ వ్యాపారాల నిర్వహణకు నిర్ధిష్టమైన స్థలం ఉండేలా వెండింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బల్కంపేట ప్రధాన �
సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ), వెంగళరావునగర్, జూన్ 24: పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, ప్రజల వైద్యం కోసం రూ.10వేల కోట్లను వెచ్చిస్తున్నదని పశు సంవర్ధక, మత్�
బల్కంపేట ఎల్లమ్మ| నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని మంద్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్�
నిర్మాణానికి సంబంధించి ప్రణాళికల రూపకల్పన 24న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మంత్రి తలసాని పర్యటన సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ ): ఈ నెల 24వ తేదీన ఎర్రగడ్డలోని చెస్ట్ దవాఖానను వైద్య ఆరోగ్య శాఖకు చెం�
అమీర్పేట్, జూన్ 21 : యోగాను జీవితంలో భాగంగా చేసుకున్నప్పుడే ప్రజలు పూర్తి ఆరోగ్య జీవితాన్ని గడపగలరని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్ కేఎల్ఎన్ పార్కులో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మిం�
25న అత్యున్నతస్థాయి సమావేశం | రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించను�
బన్సీలాల్పేట్, జూన్ 18 : ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పారదర్శకంగా అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేట్లోని జీవైఆర్ కాం పౌ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన | సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంక�
అమీర్పేట్, జూన్ 17 : అమీర్పేట్ డివిజన్ బాపునగర్ బస్తీలోని 400 గజాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్న చొరవ పట్ల బస్తీ వాసులు గురువారం ఆనందం వ్యక్తం చేశార�
చాంద్రాయణగుట్ట, జూన్ 16 : భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొవిడ్ ని�