బేగంపేట్ జూన్ 16: సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని నాలాల పూడికతీత పనులను వచ్చే సోమవారం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ బుధవారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రాంగోప�
విస్తృతంగా పర్యటించిన మంత్రి తలసాని, మేయర్ నాలాలను సందర్శించి.. అధికారులకు సూచనలు సిటీబ్యూరో, మెహిదీపట్నం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ) : ముంపు సమస్య రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి త�
బంజారాహిల్స్,జూన్ 15: హైదరాబాద్ నగరంలోని నాలాల్లోని ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నాలాల్లో పూడికతీత పనుల పురోగతిని పరిశీలించేందుకు
పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలి సనత్నగర్ నియోజకవర్గంలో 59 కోట్లతో 682 ఇండ్లు సిద్ధం సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని జిల్లా కలెక్టర్, రెవెన్యూ, హౌజింగ్ శాఖలతో సమీక్షా సమావ�
19 వరకు స్పెషల్ డ్రైవ్ ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్లు బేగంపేట నాలాను పరిశీలించిన మంత్రి తలసాని అమీర్పేట్, జూన్ 14: ముంపు సమస్యలు తలెత్తకుండా గ్రేటర్ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులు విస్తృతంగా జర
అమీర్పేట్, జూన్ 13: వేలాదిగా తరలివచ్చే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. దేవాలయం ఎదుట రూ.30లక్షల దాతల చేయూతతో న
రాష్ట్రపతి రోడ్డులో జరుగుతున్న నాలా వంతెన పనుల పరిశీలన వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట్ జూన్ 9: జంట నగరాల పరిధిలోని నాలాల్లో 221 కిలో మీటర్ల మేర పూడ
మంత్రులకు కేబినెట్ ప్రశంసలు | రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి విశేష కృషి చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేబినెట్ ప్రశంసల జల్లు కురిపించింది.
పనులను వెంటనే పూర్తిచేయాలి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి తలసాని అమీర్పేట్, మే 7 : వర్షాకాలం ముంచుకొస్తున్నందున పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీహెచ్�
నాణ్యమైన మాసం ఉత్పత్తి చేయాలనే చెంగిచెర్లలో అధునాతన నిర్మాణం రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాసంను ఉత్ప�
త్వరలో టెండర్లకు చర్యలు చేపట్టండి అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్య�