నోముల భగత్ను గెలిపించాలి | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడుతూ.. రెండ�
అమీర్పేట్ : జీవజలమైన నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర
కాచిగూడ,మార్చి 12: పట్టభద్రులు విశ్వసించి ఓటెయ్యండి తెలంగాణ రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఓంప్రకాశ్యాదవ్ ఆధ్వర్య�
చిక్కడపల్లి, మార్చి12: 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు, సమర్థవంతగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీఆర్ఎస్�
హైదరాబాద్ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజ�
93మందిలో ఏకైక మహిళా అభ్యర్థి వాణీదేవియే మహిళలంతా ఏకపక్షంగా మొదటిప్రాధాన్యత ఓటు వేయాలి మహిళా దినోత్సవం రోజు సెలవు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే మేయర్, డిప్యూటీ మేయర్ వారికే ఇచ్చాం మంత్రి తలసాని శ్రీనివాస