హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉత్సవా�
మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పీపీపీ పద్ధతిలో మార్కెటింగ్, ఎగుమతులు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాసెసింగ్ తొలిదశలో 5500 మందికి ఉపాధి మంత్రి తలసాని శ్రీనివాస్ వెల్లడి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేం�
మంత్రి తలసాని | రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్�
మంత్రి తలసాని | సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రి తలసాని | ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
అమీర్పేట, జూలై 14 : భక్తుల ఆరాధ్య దేవతగా, కోరిన కోరికలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం రమణీయంగా సాగింది. మూడు రోజులపాటు జరిగిన అమ్మవారి కల్యాణ మహోత్సవాలు బుధవారం సాయంత్రం రథోత్సవంతో సమాప్తమయ్యాయి. అందం�
బేగంపేట్, జూలై 14 : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాంగోపాల్పేట్ డివిజన్లోని గైదీన్బాగ్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణతో కలిసి బుధవారం పర్యటించారు. స్థానికులు
ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : ఆగస్టు 1న నిర్వహించనున్న పాతబస్తీ బ
అమీర్పేట్, జూలై 11 : కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే.. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సనత్నగర్ డివిజన్లోని రవీంద్రనగర్లో
బోనాల సందడి| హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్హౌస�