అమీర్పేట్ : సెప్టెంబర్ 2న జరిగే టీఆర్ఎస్ జెండా పండుగను సతన్నగర్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఉదయం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో నియోజకవర్
బంజారాహిల్స్,ఆగస్టు 28: తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం ఫెడరేషన్ �
ప్రతి నియోజకవర్గానికి రూ. 5 కోట్లు అందులో 2 కోట్లు పాఠశాలలకు.. నిధుల వినియోగంపై మంత్రి తలసాని సమీక్షా సమావేశం సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశను తీసుకువచ్చ
మారేడ్పల్లి, ఆగస్టు 26: వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మోండా మార్కెట్ను అక్కడి నుంచి తరలించబోమని, దానికి పునర్వైభవం తీసుకొస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పునరుద్ఘ
అమీర్పేట్, ఆగస్టు 24 : సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ అన్నారు. సనత్నగర్, అమీర్పేట్, బేగంపేట్ డివిజన్లకు చెందిన 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ష�
బన్సీలాల్పేట్ : టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి బాబురావు, జగ్గయ్యల తల్లి ఎం.లింగమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పద్మారావునగర్లోని బాబ
బన్సీలాల్పేట్, ఆగస్టు 22: చరిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీ�
మారేడ్పల్లి, ఆగస్టు 22 : రెజిమెంటల్బజార్లోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో సంతోషిమాత అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, నాదస్వరం, 5.30 గంటలకు మూలవిరాట్ శుద్ధి, క్షీరాభిషేక
మంత్రి తలసాని | చారిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం జలమండలి పక్షోత్సవాల్లో మంత్రి తలసాని మారేడ్పల్లి, ఆగస్టు 21: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, మురుగు నీటి
మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంత్రి తలసాని| హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బేగంపేట్ ఆగస్టు 20: మలేరియా వ్యాధి కారక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్ రొనాల్డ్ రోస్ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ దోమల నియంత్రణ దినం సందర్భంగా శుక్ర
బేగంపేట్: మలేరియా వ్యాధి కారక మూలాలను బయటపెట్టిన గొప్ప వ్యక్తి సర్ రొనాల్డ్రోస్ అని రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బేగంపేట్లోని సర్ రొనాల్డ్రోస్ ఇన్స్టిట్యూట్లో ప�