ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు ను�
రాష్ట్ర ప్రభుత్వం తాండూరు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి తెలిపారు. శనివారం సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి సీతక్కను కలిసి అభివృద్ధి నిధుల�
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ - 2024 డైరీ, క్యాలెండర్ను బుధవారం నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని లలిత కళాతోరణంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు అభివృద్ధే మంత్రంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.
మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు.
సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం(బెల్లం) నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు.
మేడారం మహా జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుంచి 42 శాతానికి పెంచాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కను శుక్రవ�
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని మలక్పేటలోని నల్�
ఏ దేశంలోనైతే మహిళలు గౌరవించబడుతారో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. సావిత్రిబాయిపూలే 193వ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని మెయిన్హాల్లో బుధవారం ఘనంగా న�
Minister Sitakka | చదువుల తల్లి సావిత్రిబాయిపూలేను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.