ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో ఇటీవల అంతర్గత బదిలీలు జరిగాయి. ఆలయ ఈవో విజయరామారావు రాజకీయ ఒత్తిళ్లతోనే అంతర్గత బదిలీలు చేశారని విశ్వనీయ సమాచారం. తమకు అనుకూలమైన వారికి మంచి చోటుకు బదిలీ చే�
రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఎన్నికల వ్యయానికి నిధులను సమకూర్చేందుకు 20 శాతం కమీషన్తో పాత బిల్లులకు క్లియరెన్స్ ఇస్త
: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేషీలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పీఎస్గా (ప్రైవేట్ సెక్రటరీ) నియమించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బళ్లారికి చెందిన శ్రీజను పీఎస్గా నియమించుకున్నట్టు సమాచా
ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల ఆశయ సా ధన కమిటీ, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసు కాల్పుల్లో అమరులైన వీరులకు �
మానుకోటలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కోసం ‘జన జాతర’ పేరిట ఏర్పాటుచేసిన సభా వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెయిట్ చేయాల్సి వచ్చింది. సాయంత్రం 4గంటలకు సభ ఉందని కార్యకర్తలకు సమాచారం ఉండ�
సిర్పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్పలు మీ పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు మంత్రి సీతక్కకు గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబు రాసిన బహిరంగ లేక సా�
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ఈ నెల 15న ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు �
Minister Sitakka | తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
సమాజంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని వాటిని అధి గమిస్తూ 18వ శతాబ్దంలోనే సంఘ సంస్కర్తగా పనిచేసిన సేవాలాల్ మహారాజ్ సూచించిన మార్గాన్ని అనుసరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్
తండోపతండాలుగా తరలివచ్చి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల కోసం వనం నుంచి సమ్మక్క జనంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా వేలాది మంది పోలీసుల రక్ష