మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్
కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ సమాఖ్యగా ఎంపికైంది. రుణాల పంపిణీ, రికవరీ, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ మే�
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు �
మేడారం శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి అక్టోబర్ తర్వాత ముందస్తుగా పనులను చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడ�
గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. దోమలు ముసురుతున్నాయి.. సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీల్లో పాలనే పడకేసింది.
గత బీఆర్ఎస్ పాలన ఫలితంగా డెవలప్మెంట్ ఎక్స్పెండేచర్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ వివరించారు. అసెంబ్లీలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఎనిమిదేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. దివ్యాంగుల, వయ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె గట్టమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై నిర
Minister Sitakka | వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ములుగు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినందున అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రజలకు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండురోజులుగా రాష్ర్టాన్ని ముసురు వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు, కుంటలు మత్తళ్లు పోస�
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పను లు పక్కాగా చేపట్టాలని, సీజనల్ వ్యాధుల ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల�
రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలది. దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు. జీ ప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంద�