గ్రామీణాభివృద్ధి శాఖ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఎస్ఆర్డీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక
రిజర్వు ఫారెస్టులో పోడు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్లి జేసీబీని స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులపై కొందరు దాడికి తెగబడ్డారు. ములుగు జిల్లా తాడ్వాయి రేంజ్ పరిధిలోని దామరవాయి గ్రామ శివారు�
మేడారం మినీ జాతరను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 చేపట్టే మినీ జాతర పనులు ప్రధాన జాతరకు ఉపయోగపడేలా పన
సార్లు వచ్చా రు.. సమస్య చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. స్వయంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినా అధికారులు మాత్రం సమస్య వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నెల 1న మహబూబాబాద్ జిల్లా
యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ ప�
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధ�
జనగామ యూత్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమన్నది. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభిగౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు లొక్కుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఫ్ల�
రుణమాఫీ పెండింగ్ లేకుండా త్వరగా క్లియర్ చేయాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క బ్యాంకర్లను ఆదేశించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులతో కలెక్ట
ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి లక్నవరంలోని సమ్మక్క-సారక్క దీవిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం బ్ర
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశామని గొప్పలు చెప్తుంటే.. స్వయానా అదే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో ఎక్కువ మం
మంత్రి సీతక్క అనుచరుడు ఇసుక రీచ్ల వద్ద హల్చల్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అయింది. డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయకపోవడంతో లారీ డ్రైవర్లు అతడిని నిలదీశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జ�
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం అవసరమైన నిధులను కేటాయిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.