మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఎనిమిదేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. దివ్యాంగుల, వయ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె గట్టమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై నిర
Minister Sitakka | వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ములుగు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినందున అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రజలకు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండురోజులుగా రాష్ర్టాన్ని ముసురు వాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తి చెరువులు, కుంటలు మత్తళ్లు పోస�
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పను లు పక్కాగా చేపట్టాలని, సీజనల్ వ్యాధుల ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల�
రంగులతో అందంగా కనిపిస్తున్న ఈ భవనం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలది. దీనిని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లిలో కొత్తగా నిర్మించారు. జీ ప్లస్ టూతో దీనిని చేపట్టగా ఇంకా నిర్మాణ దశలోనే ఉంద�
Minister Sitakka | మహిళల పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిరోధంతో పాటు, మహిళల భద్రత పై తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.
వరంగల్ నగర జనాభా పెరుగుదలకు అనుగుణంగా 2050 విజన్తో వరంగల్ మాస్టర్ ప్లాన్ను తయారు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మంగళవారం ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు కా
గోదావరి కరకట్టను కొత్త డిజైన్తో నిర్మించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం సమీపంలో దెబ్బతిన్న గోదావరి కరకట్�