రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో పని ప్రదేశాలను వదిలివెళ్లరాదని మంత్రి సీతక్క ఆదేశించారు.
సభలో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించినట్టు ప్రతిరోజూ 10 ప్రశ్నలుంటాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సభలో ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకొని
రాష్ట్ర మంత్రులు గురుకులాల సందర్శనలో భాగంగా శనివారం మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు నీరుగారుతున్నాయి. వాటిని సర్కారు విస్మరించడంతో అక్కడ పని చేస్తున్న టీచర్లు, వర్కర్ల సంక్షేమం అటకెక్కింది. అంగన్వాడీ కేంద్రాలలో పని చేసిన టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ �
కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్యులు చెప్పినా పనులకు అతీగతీలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా చెప్పుకుంటున్న సీతక్క ములుగు జిల్లాలో సర్కిల్ ఆఫీసు ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను నార్త ర్న్ పవర్ డిస్ట్రిబ్యూ
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు దాదాపు 5 వేల మంది రిటైర్మెంట్ పొందారని, వారికి వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ
పరిశ్రమలు సామాజిక కర్తవ్యాన్ని, బాధ్యతలను తప్పకుండా నిర్వర్తించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాభవన్లో ఆదివారం కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధ�
ఆదివాసీ సమాజం కోసం కుమ్రం భీం త్యాగాలు, పోరాటం స్ఫూర్తిదాయకమని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్లో గురువారం కుమ్రం భీం �
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఇండ్లు కోల్పోయిన బాధిత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఇందులోభాగంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపా�
దళిత బంధు పథకం అమలు చేయాలంటూ హుజూర్నగర్, ములుగు, పరకాల, హుజూరాబాద్, సూర్యాపేట నుంచి సుమారు 200 మంది లబ్ధిదారులు ప్రజాభవన్కు తరలివచ్చి మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇవ్వాలని చూడగా ఆమె పట్టించుకోకుండా వెళ్
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల్లో నమోదైన 18 ఏండ్లు �