Mulugu | రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో దారుణ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. పలు గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలో బోటులో వెళ్లి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల అభివృద్ధి అమ్మవార్ల పూజారుల అభిప్రాయాల మేరకే చేపడుతున్నామని, దీనిలో ఎవరి బలవంతం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోన�
రైతుల యూరియా వెతలు తీరడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా ఎరువు దొరకక అన్నదాతలు అల్లాడుతున్నారు. బస్తా యూరియా కోసం పడారానిపాట్లు పడుతున్నాడు.
నెల రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకక మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మ�
మేడారం మహాజాతర నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన చర్యలు.. ప్రత్యేకించి తల్లుల గద్దెల కైవారం, ప్రాంగణం లోపల, బయట ఆధునికత, అందం పేరుతో రూపొందించిన కొత్త నమూనాలపై ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సం�
Minister Seethakka | అడ్డగోలు హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. పోని ఉన్న సంక్షేమ పథ�
మేడారం మాస్టర్ ప్లాన్పై ఇంకా తుది నమూనాను ఖరారు చేయలేదని మంత్రి సీతక్క పేరుతో వాట్సాప్ అఫిషియల్ పేజీ అయిన ‘మినిస్టర్ ఫర్ పీఆర్ఆర్డీ తెలంగాణ’ ద్వారా వెల్లడించారు. మాస్టర్ ప్లాన్పై అనవసర రాద్ధ
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేశ్ బలయ్యాడని, ఇందుకు మంత్రి సీతక్క పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చ�
ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.
‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్' అన్న చందంగా ఉంది మంత్రి సీతక్క వ్యాఖ్య. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మైదం మహేశ్ మృతికి సర్కార్కు సంబంధం లేదని పేర్కొంటూనే అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేర
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు భారంగా, భయానకంగా మారిపోయాయి. కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు పాలకుల పీడనకు గురై ప్రాణాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొన్నదని విలపిస్తున్న�
ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లి�