సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి,
సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించార�
Minister Seethakka | కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలపై ఉక్కుపాదం మోపుతూనే ఉంది. వరిధాన్యం కొనుగోళ్లు చేయండి.. బోనస్ ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతులకు పార్టీలు అంటగట్టి మంత్రి సీతక్క అక్రమ కేసులు పెట్టించ�
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. చాలా రోజుల తర్వాత గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు పరాభవం ఎదురైంది. యాసంగి బోనస్ ఎగవేతతో పాటు కొనుగోళ్లలో జాప్య�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ధనసరి సీతక్క పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న దరిమిలా రామారెడ్డిలో రైతుల అడ్డగంతపై సీతక్క తీవ్ర స్థాయిలో అసహనం
Minister Seethakka | దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
బోనస్ ఎప్పుడిస్తారని, సకాలంలో పంట కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని రైతులు మంత్రి సీతక్క ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీతక్క రైతులపై దురుసుగా ప్రవర్తించి అసలు మీరు రైతులేనా అంటూ అవమానించారు.