ఎంతో మంది నిపుణులున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీ ఐఆర్డీ) సంస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్న కార్యక్రమాల ను రూపొందించాలని మంత్రి సీతక సూచించారు. సంస్థ ద్వారా అ�
అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందిపోయి తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే
కోతులను చంపేందుకు బాలామృతంలో విషగుళికలు కలిపి పాఠశాల పక్కనే ఉన్న నర్సరీ ఆవరణలో అమర్చగా.., ఓ బాలుడు తిని మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జరిగింది.
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లపై విచారణకు మేము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారు. అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘చెప్పు’ మాటలు మాట్లాడా�
అంగన్వాడీ సెల్ఫోన్ల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె లీగల్ నోటీసులు పంపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రులు మాట్లాడే భాషను వింటున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జ
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లలో అక్రమాలను ఆధారాలతో బయటపెడితే మంత్రి సీతక్క చెప్పుతెగుద్ది అని మాట్లాడటం సిగ్గుచేటు.. తప్పుచేయకుంటే అంత ఆవేశమెందుకు’ అంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో తాగునీటి కొరత �
గ్రామీణ ప్రాంతానికి చెందిన పెద్దబుడి వనజను ఆదర్శంగా తీసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు.
మేడారం జాతర పనుల్లో మంత్రులు సీతక్క, పొంగులేటి కలిసి రూ. 200 కోట్ల కుంభకోణం చేశారని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సంచలన ఆరోపణలు చేశారు.
అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి ప్రభుత్వాన్ని కోరారు.