జిల్లాల రద్దుపై ప్రజల్లో అపోహలు వద్దని, సీఎం వ్యాఖ్యలను ఎవరూ వక్రీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈనెల 13న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ములుగు జిల్లా రద్దవుతుందా?’ అనే శీర్షికతో కథన�
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పం�
మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘నరేగా బచావో సంగ్రామ్' కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది.
ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య వేడుకల మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇ
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�