వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మంత్రుల ఇండ్ల ముట్టడితో కదంతొక్కారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు �
minister seethakka | దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన ‘షీ స్పార్క్స్ 2026 (SheSparks 2026)’ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ) మంత్రి సీతక అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.
రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేసే క్రమంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నా
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ను మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మార్చి 6న నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా అధికారులకు పలు పోటీలు నిర్వహించనున్నా�
మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరకు పలారం మాదిరిగా వీఐపీ, వీవీఐపీ పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగులో ఆమె మీడియాతో మాట్లాడారు.
Minister Seethakka | మేడారం మహాజాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు మొక్కుల చెల్లింపుల కోసం తరలివస్తుంటారని మంత్రి సీతక్క అన్నారు. కాబట్టి వీఐపీల కోసం మేడారం వీఐపీ, వీవీఐపీ పాసులను పలారం పంచినట్లుగా పంచలేమని తెలిపా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్నా.. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిల్లి గవ్వ నిధులను కూడా విడుదల చేయలేదు. పట్టణంలో ఎలాంటి ప్రజోపయోగ పనులను కూడా చేపట్టలేదు. కానీ రాష్ట్ర మంత్రి �
వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై