మళ్లీ రెండేండ్ల తర్వాత రానున్న సమ్మక్క జాతర నాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించి ట్రాఫిక్జామ్లను నివారిస్తామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం మహా జాతరకు పలారం మాదిరిగా వీఐపీ, వీవీఐపీ పాసులను మంజూరు చేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం ములుగులో ఆమె మీడియాతో మాట్లాడారు.
Minister Seethakka | మేడారం మహాజాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు మొక్కుల చెల్లింపుల కోసం తరలివస్తుంటారని మంత్రి సీతక్క అన్నారు. కాబట్టి వీఐపీల కోసం మేడారం వీఐపీ, వీవీఐపీ పాసులను పలారం పంచినట్లుగా పంచలేమని తెలిపా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్నా.. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిల్లి గవ్వ నిధులను కూడా విడుదల చేయలేదు. పట్టణంలో ఎలాంటి ప్రజోపయోగ పనులను కూడా చేపట్టలేదు. కానీ రాష్ట్ర మంత్రి �
వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై
జిల్లాల రద్దుపై ప్రజల్లో అపోహలు వద్దని, సీఎం వ్యాఖ్యలను ఎవరూ వక్రీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈనెల 13న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ములుగు జిల్లా రద్దవుతుందా?’ అనే శీర్షికతో కథన�
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పం�
మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘నరేగా బచావో సంగ్రామ్' కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది.
ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య వేడుకల మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�