మంత్రి సీతక్కతో తనకు ప్రాణహాని ఉందని బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్యా జంపన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రూ. 4 వేల కోట్ల విలువైన ఇసుక తవ్వకాల బాగోతం శాటిలైట్ చిత్రాల
రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.. ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయి.. భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశి�
ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మలతో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (ఐకేపీ వీవోఏ) శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకను కలిశారు.
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులది గ్రామీణ నేపథ్యమైనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలని, మహిళలు ఉపాధి వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహి�
స్త్రీనిధిలో ఒకరినీ కూడా తీసివేయలేదని, ఉద్యోగాల తొలగింపు అనేది అబద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని, సంస్థను బదనాం చేసేందుకు కొందరు చేస్తున్న అస
ఎంతో మంది నిపుణులున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీజీ ఐఆర్డీ) సంస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్న కార్యక్రమాల ను రూపొందించాలని మంత్రి సీతక సూచించారు. సంస్థ ద్వారా అ�
అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందిపోయి తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే
కోతులను చంపేందుకు బాలామృతంలో విషగుళికలు కలిపి పాఠశాల పక్కనే ఉన్న నర్సరీ ఆవరణలో అమర్చగా.., ఓ బాలుడు తిని మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జరిగింది.
‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లపై విచారణకు మేము డిమాండ్ చేస్తే మంత్రి సీతక్క ఎందుకు భయపడుతున్నారు. అక్రమాలు వాస్తవమేనని జంకుతున్నారా? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ‘చెప్పు’ మాటలు మాట్లాడా�
అంగన్వాడీ సెల్ఫోన్ల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. ఈ మేరకు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె లీగల్ నోటీసులు పంపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ములుగు జిల్లాలో చిన్నారులు బలవుతున్నారని రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి ఆరోపించారు.