ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య వేడుకల మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�
రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. తీవ్ర పనిభారం మోపుతున్న ప్రభుత్వం.. చేసిన పనికి సక్రమంగా వేతనాలు ఇ
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి,
సన్మానం అనుకొని కారు దిగిన మంత్రి సీతక్క.. రైతుల సమస్యలు చెప్పగానే కారెక్కి వెళ్లిపోయి.. రైతులపై కేసులు పెట్టించడం తగదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సదాశివనగర్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ�
ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించార�