సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పరిపాలనకు అవకాశం కల్పించిన మహా నేత అని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ తీవ్ర అణచివేతకు గురైందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖ లు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్
నాగార్జునసాగర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర గిరిజన, స్�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ డ్రాలో లాల్దర్వాజకు చెందిన నీల్ గోగ్టే ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ పీఎస్ మూర్తి విజేతగా నిలిచారు.
ఇల్లెందు గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ ఎమ్మెల్యేగా హరిప్రియ గెలుపు ఖాయమని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇల్లెందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవార�
సర్కారు బడుల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులుఆకర్షితులవుతూ సర్కారు బడులల్లో చేరేందుకు క్యూ కడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పంచాయతీరాజ్ శా�
ఆపదలో ఉన్న మహిళలు, వేధింపులకు గురైన చిన్నారులకు సఖీ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో రూ.
రాష్ట్రంలో మారుమూల తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి.. వాటిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో నేడు, రేపు మం త్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మహేశ్వరంలోని మార్కెట్షెడ్, దుకాణ సముదాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ�
గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలో రూ.90 లక్షలతో చేపట్టే గాంధీనగర్ - కల్లేపల్లి రోడ్డు పనుల�
బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర�
కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను రాష్ట్ర ప్రజల నమ్మరని, సోనియాగాంధీవి బూటకపు హామీలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.