మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్నగర్లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గు�
రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
బంజారాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, గిరిజనులకు గిరిజనబంధు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి తెఇపారు.
ఈ నెల 15న సంత్ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖల మంత్రి సత్యవతతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.
పోడు భూములకు ఫిబ్రవరి నెలలో పట్టాలివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఆ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేరొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
వివిధ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.
‘కంటి వెలుగు’ను గిన్నిస్ బుక్లో రికార్డు చేసేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ అతిథి గృహంలో కం�
రాష్ట్రంలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి, అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.