భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
లాంగ్ రేంజ్ ైగ్లెడ్ బాంబ్ (ఎల్ఆర్జీబీ) ‘గౌరవ్'ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ నెల 8 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఎస్యూ-30 ఎంకేఐ విమానం నుంచి ఓ దీవిలోని భూమిని లక్ష్యంగా చేసుకుని డీఆర్డ�
దీర్ఘ శ్రేణి హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ తొలిసారి ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన నిలిచింది. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని అత్యంత వేగంతో ల�
ఏదైనా రాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఎయిర్పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తుంటారు. కొన్నిసార్లు మంత్రులు మాత్రమే స్వాగతం పలుకుతుంటారు. కేంద్రమంత్రులు వస్తే రాష్ట్ర మంత్రు�
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం మధ్యాహ్నం 12.55 గంటలకు శంకుస్థాపన జరుగనున్నది.
వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నావికాదళానికి (నేవీకి) సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష�
అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్ఎస్ అరిఘాత్' నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు.
డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తెరతీశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నే�
కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో నిధులు స్వల్పంగా పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.94 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరుగ్గా.. తాజా 2024-25 బడ్జెట్లో కొంత పెంచి రూ.6,21,940 కోట్లు కేటాయించారు.
ఆర్థిక సరళీకరణలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక్కోరంగంలో తన బరువు, బాధ్యతల నుంచి తప్పుకోవడం సాధారణ విషయమైంది. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం దగ్గరి నుంచి ఉద్యోగులకు పింఛన్ల చెల్లింపును ఉపసంహరించుకోవ�
రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు తీరాలకు చేరి ఆరు రోజులు గడిచాయి. ఆయా రాష్ర్టాలతో పాటు ఎన్నికలు జరిగిన తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే ప్రభుత్వాలు కొలువుదీరాయి.
“బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే. ఈ తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదు. మేం తెలంగాణ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అందించాం. ప్రజలంతా కమలం వైపునే చూస్తున్నారు. వచ్చే ప్రభుత్వం బీజేపీదే.”.. అని ఓవై�