బీజేపీకి ఎన్నికల ప్రచారం మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కేంద్ర మంత్రి హాజరైన సభలో నేతలు ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు.
హుజూరాబాద్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు, నియోజకవర్గ నాయకుడు, కార్యకర్తలు సుమారు 200 మంది సోమవారం బీఆర్ఎస్లోకి రాగా, కోలుకోలేని దె�
సిక్కింలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన జవాన్లలో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం వెల్లడించారు.
Manipur Violence | జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు.
దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. హైదరాబాద్తోపాటు తెలంగా�
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢీల్లీ (Delhi) చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదే
ఆపరేషన్ త్రినేత్రలో భారత సైన్యం శనివారం ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టింది. కండీ అడవిలో జరిగిన ఈ ఆపరేషన్లో మరో టెర్రరిస్ట్ గాయపడినట్టు ఆర్మీ భావిస్తున్నది.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) లాంటి ముఖ్యమైన వేదికపై సవాళ్లను చర్చించి పరిష్కారాలను కనుగొందామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం ఎస్సీవో దేశాల ర�
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా చైనా, రష్యా రక్షణ మంత్రులు భారత్కు రాబోతున్నారు. చైనా రక్షణ మంత్రి లీ షంగ్ఫూ, రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయ్గు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ�
హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో ఉన్న కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర రక్షణ శాఖను కోరారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ‘ప్రచండ్' భారత వాయుసేన అమ్ములపొదిలోకి చేరింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంల�
దేశ రక్షణ విషయంలో రాజీపడేది లేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మం డలం భానూర్ పరిధిలోని బీడీఎల్ సంస్థలో వార్హెడ్ బిల్డింగ్ను ఆయన ప్రారంభించ�
కేంద్ర మంత్రి అవగాహనా రాహిత్యంపై మండిపడుతున్న తెలంగాణవాదులు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సీరియస్ రాజకీయాలు’ అంటూ ఓ జోక్ వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగ