డీఏసీ ఆమోదం న్యూఢిల్లీ, జూన్ 6: దేశీయంగా తయారైన రూ. 76,390 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో నౌకాదళం కోసం రూ.36వేల కోట్ల
దేశ సేవలో చేతక్ హెలికాప్టర్లది కీలక పాత్ర అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. భారత వాయుసేనలో 60 ఏండ్లుగా సేవలందిస్తున్న ఈ హెలికాప్టర్ల సేవలను కీర్తిస్తూ శనివారం హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేష�